నకిరేకల్ పట్టణంలో ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెఆర్ఎంబి జలాల విషయంలో మాజీ మంత్రి.
జగదీశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో 10 ఏండ్లు అసమర్థ పాలన కొనసాగించారని అన్నారు. తెలంగాణ ఉద్యమం నడిచింది నీళ్లు, నిధులు, నియామకాల కోసమని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa