ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపాధి హామీ చట్టాన్ని పారదర్శకంగా అమలు చేయాలి: రంగయ్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 05, 2025, 04:33 PM

ఉపాధి హామీ పనుల్లో అధికార పార్టీ నాయకుల ప్రమేయాన్ని నివారించాలని, గ్రామాల్లో బోగస్ మాస్టర్ బిల్లులపై దృష్టి పెట్టాలని అనంతపురం నగరంలోని డ్వామా ఏపీడీ సుధాకర్ రెడ్డికి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రంగయ్య బుధవారం వినతి పత్రం సమర్పించారు. ఉపాధి హామీ చట్టాన్ని పారదర్శకంగా అమలు చేయాలన్నారు. ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa