ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీఎం విశ్వకర్మయోజన కింద ఔత్సాహికులకు శిక్షణ, అవగాహన కల్పించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 05, 2025, 03:50 PM

కేంద్ర ప్రభుత్వ పతాకాలపై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో బ్యాంక్ అధికారులతో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
పీఎం విశ్వకర్మ యోజన, పీఎంఈజీపి, పీఎంఎఫ్ఎంఈ అమలుపై జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, లబ్దిదారుల ఎంపిక, రిజెక్షన్స్ పై చర్చించారు. డిఆర్డిఏ ఆధ్వర్యంలో విశ్వకర్మ యోజన కింద ఔత్సాహికులకు శిక్షణ, అవగాహన కల్పించాలని అప్లికేషన్స్ అన్ని క్లియర్ కావాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa