ధోని వచ్చాడు… కానీ ఒత్తిడి కూడా వెంటాడుతుందా?
 

by Suryaa Desk | Wed, Apr 15, 2026, 08:48 PM

ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుసగా రెండు విజయాలతో ఊపుమీద ఉన్న Chennai Super Kings అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న MS Dhoni రీఎంట్రీపై జట్టు యాజమాన్యం కీలక అప్డేట్ ఇచ్చింది.తాజా సమాచారం ప్రకారం భావించిన దానికంటే ముందుగానే ధోని జట్టుతో కలవనున్నాడు. ఏప్రిల్ 23న Mumbai Indiansతో జరిగే మ్యాచ్‌లో అతను బరిలోకి దిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. కండరాల గాయం కారణంగా టోర్నీలో తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన ధోని, నాలుగో మ్యాచ్‌కే అందుబాటులోకి వస్తాడని భావించారు. ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే Kolkata Knight Ridersతో జరిగిన మ్యాచ్‌లో అతను ఆడలేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ, ఏప్రిల్ 18న Sunrisers Hyderabadతో జరిగే మ్యాచ్‌లో ఆడతాడా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు టికెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కానీ ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో మాత్రం ధోని ఖచ్చితంగా కనిపించే అవకాశముంది.
*జట్టులో మార్పులు ఎలా? ధోని తిరిగి జట్టులోకి వస్తే ఎవరిని తప్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. Sanju Samson, ఆయుష్ మాత్రే, Dewald Brevis, Shivam Dube లాంటి ప్లేయర్లను బయటకు పెట్టే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.ఈ పరిస్థితుల్లో Sarfaraz Khan స్థానం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో అతను కొన్ని ఇన్నింగ్స్‌లో పరుగులు సాధించినప్పటికీ, వాటిని భారీ స్కోర్లుగా మార్చడంలో 

Latest News
Mangaluru blast case conviction: Karnataka BJP chief demands apology from Cong leaders Tue, Apr 28, 2026, 02:21 PM
Share of females in India's labour force jumped from 23.3 pc to 40 pc in 7 years: Mandaviya Tue, Apr 28, 2026, 02:15 PM
Tejashwi criticises BJP after Bihar youth shot dead, another injured in New Delhi Tue, Apr 28, 2026, 02:14 PM
'There's a genuine fear among batters': Steyn on pacers dominating IPL 2026 Tue, Apr 28, 2026, 02:01 PM
UNGA chief Annalena Baerbock pays homage to Mahatma Gandhi at Rajghat Tue, Apr 28, 2026, 01:59 PM