సింహాచలంలో తొలి చందనం అరగదీత ప్రారంభం
 

by Suryaa Desk | Mon, Apr 13, 2026, 11:41 AM

 ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఈనెల 20న సింహాద్రి నాథుడి చందనోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియనాడు జరిగే ఈ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఈవో జే వెంకట్రావు ఆధ్వర్యంలో వేగంగా పూర్తి చేస్తున్నారు. సోమవారం వైశాఖ మాసం ఏకాదశి పర్వదినాన ప్రత్యేక పూజల అనంతరం తొలి విడతగా చందనం అరగదీత కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, ఈవో, ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ  పాల్గొన్నారు.

Latest News
Bangladesh faces deepening debt crisis Fri, Apr 24, 2026, 04:37 PM
Road to 2027 World Cup: Samson's red-hot form puts Pant's ODI spot under serious threat Fri, Apr 24, 2026, 04:36 PM
Panchayati Raj institutions a gift of Rajiv Gandhi: Congress Fri, Apr 24, 2026, 04:08 PM
TVK chief Vijay says voters crush 'political myths' with record 85 pc turnout in TN Fri, Apr 24, 2026, 04:02 PM
Bengaluru should be Agri Tech capital like its IT hub: CM Siddaramaiah Fri, Apr 24, 2026, 03:34 PM