|
|
by Suryaa Desk | Tue, Apr 07, 2026, 10:49 AM
AP: తిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు భారీగా వస్తున్నాయి. ప్రస్తుతం టీటీడీ వద్ద దాదాపు రూ.400 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నోట్ల మార్పిడి కోసం టీటీడీ పలుమార్లు వినతి చేసినా.. కేంద్రం నిరాకరించింది. అంతేకాకుండా, రద్దు చేసిన రూ.2 వేల నోట్లు కూడా హుండీలో అధికంగానే వస్తున్నాయని తెలిసింది. ప్రతి నెలా రూ.30-35 కోట్లు వస్తుండగా.. బ్యాంకుల ద్వారా రెండు నెలలకోసారి మార్పిడి చేసుకుంటున్నట్లు సమాచారం.
Latest News