|
|
by Suryaa Desk | Thu, Apr 02, 2026, 11:56 AM
ఢిల్లీలో ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. 'అమరావతి చట్టబద్ధత బిల్లు'కు పార్లమెంట్ ఆమోదంపై ప్రధాని మోదీకి లోకేష్ కృతజ్ఞతలు. మంగళగిరి శాలువాతో మోదీని సత్కరించారు. ఈ సందర్భంగా లోకేశ్ను ప్రధాని అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్, పెమ్మసాని పాల్గొన్నారు.కేంద్ర బడ్జెట్లో అమరావతికి భారీగా నిధులు కేటాయించడంతో పాటు, ఇప్పుడు చట్టసవరణ ద్వారా రాజధాని హోదాను పదిలం చేయడంతో కూటమి ప్రభుత్వంలో ఉత్సాహం నెలకొంది. ప్రధానితో భేటీ అనంతరం, లోకేష్ మరికొందరు కేంద్రమంత్రులు
Latest News