|
|
by Suryaa Desk | Wed, Mar 18, 2026, 10:06 AM
మార్చి మొదటి వారంలో దేశవ్యాప్తంగా ఎల్పీజీ వినియోగం 17% తగ్గిందని లోకల్ సర్కిల్స్ సర్వే వెల్లడించింది. దీనికి పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులే కారణమని భావిస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది వినియోగం 1.147 మిలియన్ టన్నులకు పడిపోయింది. మరోవైపు, పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పెరిగాయి. కమర్షియల్ గ్యాస్ కొరత, ధరల పెరుగుదల వల్ల ఆహార ధరలు పెరిగాయని, చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది.
Latest News