|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 11:44 AM
T20WC ఫైనల్లో టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. కేవలం 25 బంతుల్లోనే 54 పరుగులు చేసి టీమిండియాను గెలుపు ముంగిట నిలిపారు. అయితే కిషన్ పుట్టెడు దుఃఖంలోనే ఈ ఫైనల్ మ్యాచులో ఆడాడు. ఈ నెల 6న కారు ప్రమాదంలో అతని కజిన్ సిస్టర్ వైష్ణవి, బావ చనిపోయారు. ఈ విషయం తెలిసినా కన్నీళ్లు ఆపుకొని WC కోసం మ్యాచ్ ఆడాడు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ విజయాన్ని చనిపోయిన తన సోదరికి అంకితమిస్తున్నట్లు తెలుపుతూ భావోద్వేగానికి లోనయ్యారు.
Latest News