రైతుల భూ హక్కులకు కొత్త పాస్‌బుక్ లు పంపిణీ
 

by Suryaa Desk | Mon, Feb 02, 2026, 03:27 PM

కౌతాళం మండలం అగసలదిన్నె గ్రామంలో రైతుల భూ హక్కులను పరిరక్షించేందుకు టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు కొత్త పాస్‌బుక్ పంపిణీ కార్యక్రమం జరిగింది. సోమవారం జిల్లా ఉపాధ్యక్షుడు చూడి ఉలిగయ్య, తహసీల్దార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం భూ వివాదాలను పరిష్కరించి, రైతుల సంక్షేమానికి కృషి చేస్తోందని, గత ప్రభుత్వంలో జగన్ ఫోటోతో పాస్‌బుక్ ముద్రించడం రైతుల ఆస్తిని కాజేసే ప్రయత్నమని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Latest News
US Congress presses for stricter AI workplace rules Wed, Feb 04, 2026, 11:23 AM
LS adjourned till noon amid constant sloganeering from Oppn MPs Wed, Feb 04, 2026, 11:18 AM
CM Mamata Banerjee reaches SC for Bengal SIR hearing Wed, Feb 04, 2026, 10:52 AM
Dense fog grips Delhi; low visibility procedures in place at IGI Airport Wed, Feb 04, 2026, 10:43 AM
FC Barcelona ease past Albacete to reach Copa del Rey SF Wed, Feb 04, 2026, 10:40 AM