|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 02:02 PM
ఉగాండా లువెరో జిల్లాలోని కాకింజి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 65 మంది ప్రయాణికులతో వెళ్తున్న జావాడి బస్సులో అదుపు తప్పి బోల్లా పడింది. దీంతో 12 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.
Latest News