|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 04:14 PM
టీడీపీలో విషాదం చోటుచేసుకుంది. పార్టీ సీనియర్ నాయకుడు, టీటీడీ మాజీ సభ్యుడు రామచంద్రరాజు (ఎన్టీఆర్ రాజు) ఈరోజు ఉదయం కన్నుమూశారు. తిరుపతిలోని తన నివాసంలో తెల్లవారుజామున 4 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్టీఆర్ వీరాభిమానిగా పేరుపొందిన ఆయన, పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. ఆయన మృతిపట్ల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
Latest News