|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 10:31 AM
వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత జట్టు కొత్త జెర్సీని బీసీసీఐ సిద్ధం చేసింది. ఈ జెర్సీని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ బుధవారం భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే సందర్భంగా ఆవిష్కరించారు. కొత్త జెర్సీలో నిలువు గీతలు, ఆరెంజ్ రంగు అదనంగా ఉన్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
Latest News