|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 01:57 PM
AP: పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంపై సీఐడీ హైకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదికను సమర్పించింది. నిందితుడు రవికుమార్ ఆస్తులకు సంబంధించిన ఏసీబీ నివేదిక కూడా కోర్టుకు అందింది. ఈ రెండు నివేదికలను రిజిస్ట్రార్ జ్యుడీషియల్కు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. నివేదికలను తనకు ఇవ్వాలని రవికుమార్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేసినప్పటికీ, న్యాయమూర్తి దాన్ని తిరస్కరించారు. కేసు తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేస్తు కోర్టు తీర్పునిచ్చింది
Latest News