|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 06:22 PM
AP: త్వరలో టీటీడీకి బిగ్ షాక్ తగలనుంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. త్వరలో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. ఈ అంశాన్ని సీఎం చంద్రబాబుతో సైతం చర్చించినట్లు ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు బదులుగా కుమారుడు రాఘవరెడ్డి బరిలోకి దిగుతారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చెప్పారు.
Latest News