రష్యా, ఉక్రెయిన్‌ మధ్య డ్రోన్‌ దాడులు.. మాస్కోలో విమాన సర్వీసులు బంద్
 

by Suryaa Desk | Tue, Jun 10, 2025, 10:41 AM

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య డ్రోన్‌ దాడులు.. మాస్కోలో విమాన సర్వీసులు బంద్

రష్యా-ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులతో యుద్ధం మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఉక్రెయిన్‌ ఊహించని దాడులతో రష్యా వాయుసేన స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడంతో, రష్యా ప్రతీకారంగా 479 డ్రోన్లతో బదులిచ్చింది. ఈ దాడుల నేపథ్యంలో భద్రతా కారణాలతో మాస్కోలోని నాలుగు ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. కేవలం రెండు గంటల్లో 76 ఉక్రెయిన్‌ డ్రోన్లను కూల్చివేసినట్లు క్రెమ్లిన్‌ ప్రకటించింది.

Latest News
Death toll from Texas floods rises to 80 Mon, Jul 07, 2025, 12:37 PM
Win at Edgbaston makes it more special: Gill on first win as Test captain Mon, Jul 07, 2025, 12:34 PM
Murder of humanity: NCP backs Pahalgam terror attack condemnation at BRICS Mon, Jul 07, 2025, 12:33 PM
Covid hospitalisation, family history, lifestyle behaviours behind unexplained sudden death: ICMR study Mon, Jul 07, 2025, 12:26 PM
PM Modi urges BRICS to collectively pursue responsible use of AI Mon, Jul 07, 2025, 12:20 PM