![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 07:10 PM
RCB విజయోత్సవ సభలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో RCB యజమాన్యం, ఈవెంట్ నిర్వహణ సంస్థ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, విరాట్ కోహ్లీపై కేసు నమోదైంది. దీంతో RCB యజమాన్యం ఈ ఘటనతో తమకు సంబంధం లేదని, కేసు కొట్టివేయాలని హైకోర్టుకు వెళ్లింది. దీంతో హైకోర్టు తదుపరి విచారణ వరకు ఎవరినీ అరెస్టు చేయొద్దంటూ తెలిపింది.
Latest News