అప్పుడు వెస్టిండీస్‌లో అటాక్‌కి గురైయ్యాం- రోహిత్ శర్మ
 

by Suryaa Desk | Sat, Jun 07, 2025, 08:17 PM

అప్పుడు వెస్టిండీస్‌లో అటాక్‌కి గురైయ్యాం- రోహిత్ శర్మ

ఇండియా ఏ తరఫున 2012లో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లినప్పుడు తమపై జరిగిన అటాక్‌ను రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత తామేవ్వరూ రాత్రి 9 దాటాక బయటికి వెళ్లలేదని తెలిపారు. ‘వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్ అండ్ టొబొగో ప్రాంతంలో రాత్రి 11 గంటలకు వెజ్ ఫుడ్ కోసం బయట వెతికాం. ఎక్కడా కనిపించకపోవడంతో రిటర్న్ అయ్యాం. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మాపై అటాక్ చేశారు’ అని గుర్తు చేసుకున్నారు రోహిత్ శర్మ.

Latest News
3rd Test: Sachin Tendulkar rings iconic five-minute bell at the start of Lord's Test Thu, Jul 10, 2025, 04:57 PM
Flood alert issued across several districts in Nepal Thu, Jul 10, 2025, 04:56 PM
Manipur: Congress urges Governor to rehabilitate violence-hit displaced people soon Thu, Jul 10, 2025, 04:53 PM
Law college rape: Kolkata Police SIT submits report to HC; victim's parents happy with probe's progress Thu, Jul 10, 2025, 04:51 PM
Indian stock market ends lower ahead of Q1 earnings Thu, Jul 10, 2025, 04:49 PM