అగళి మండలానికి చేరిన 680 క్వింటాళ్ల విత్తన వేరుశనగ
 

by Suryaa Desk | Sat, Jun 07, 2025, 03:59 PM

అగళి మండలానికి చేరిన 680 క్వింటాళ్ల విత్తన వేరుశనగ

అగళి మండలంలోని రైతులకు సకాలంలో విత్తనాల సరఫరా జరిగేలా చర్యలు కొనసాగుతున్నాయి. మండలంలోని మొత్తం 13 రైతు సేవా కేంద్రాలకు 680 క్వింటాళ్ల వేరుశెనగ విత్తన కాయలు చేరినట్లు వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ నాయక్ శనివారం తెలిపారు.
ఈ కాయలలో 95 శాతం నాణ్యమైనవిగా గుర్తించబడ్డాయని ఆయన పేర్కొన్నారు. విత్తనాలు కావలసిన రైతులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని, డబ్బు చెల్లిస్తే, వచ్చే జూన్ 10న పంపిణీ ప్రారంభమవుతుందని వెల్లడించారు. రైతుల అవసరాన్ని బట్టి మరిన్ని విత్తనాల సరఫరా కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రైతులు సరైన సమయాన రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకుని, విత్తనాలను పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Latest News
Spreading Pak propaganda: BJP slams Cong for criticising Centre over Prez Trump-Munir meeting Thu, Jun 19, 2025, 04:47 PM
Brisbane Heat retain Jemimah Rodrigues in WBBL international players draft Thu, Jun 19, 2025, 04:41 PM
Young woman jumps to death from Hyderabad's cable bridge Thu, Jun 19, 2025, 04:31 PM
Plane crash victim Payal Khateek's final rites performed in Rajasthan village Thu, Jun 19, 2025, 04:25 PM
Pakistan's global image improving after Operation Sindoor: Udit Raj Thu, Jun 19, 2025, 04:23 PM