![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 03:18 PM
జార్ఖండ్లోని రాంచీ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహ రిసెప్షన్లో ఐదేళ్ల బాలికను ఒక వ్యక్తి మామిడిపండుతో ఇస్తానని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చాన్హోలోని ఒక గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. జరిగిన విషయం బాలిక చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు 25 ఏళ్ల నిందితుడిని కొట్టి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News