![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 03:07 PM
గుంటూరులో వైసీపీ కార్యకర్త లక్ష్మీనారాయణను ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. పోలీసు వ్యవస్థను ప్రైవేట్ ఆర్మీలా తయారీ చేసి ప్రత్యర్థులపై దాడులు, తప్పుడు కేసులు పెడుతున్నారు. రోజుకు కనీసం పది తప్పుడు కేసులు పెడుతున్నారు. ఆర్గనైజ్డ్ క్రైైమ్ చేస్తున్నారు. క్రిమినల్ గ్యాంగ్కు యూనిఫాం వేసినట్లు ఉంది.’ అని అన్నారు.
Latest News