![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 12:44 PM
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ శాసనసభ్యుడిగా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా శనివారం జడ్జ్ కోర్టు దగ్గర పూలే విగ్రహం వద్ద వేడుకలు జరిగాయి. ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తరాంధ్ర యాత, శెట్టిబలిజ, గౌడ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడు రాజు గౌడ్ యాత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వంశీకృష్ణ శ్రీనివాస్కు శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలిపారు.
Latest News