మయన్మార్‌లో వరుస పడవ ప్రమాదాలు.. 427 మంది రోహింగ్యా ముస్లింలు మృతి
 

by Suryaa Desk | Sat, May 24, 2025, 12:04 PM

మయన్మార్ తీరంలో జరిగిన వరుస పడవ ప్రమాదాల్లో 427 మంది రోహింగ్యా ముస్లింలు మరణించినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ (UNHCR) శుక్రవారం వెల్లడించింది. ఈ నెల 9వ తేదీన 267 మందితో ప్రయాణిస్తున్న ఒక పడవ మునిగిపోవడంతో 201 మంది మరణించగా, మరుసటి రోజు 247 మందితో వెళ్తున్న మరో పడవ ప్రమాదానికి గురై 226 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లో 87 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 
2024 సంవత్సరంలో మయన్మార్ తీరంలో ఇలాంటి ప్రమాదాల్లో మొత్తం 657 మంది మరణించినట్లు UNHCR తెలిపింది. ఈ ఘటనలు రోహింగ్యా శరణార్థుల దుర్భర పరిస్థితులను మరోసారి బయటపెడుతున్నాయి.

Latest News
Maharashtra Assembly witnesses war of words over Ladki Bahin Yojana Wed, Dec 10, 2025, 05:21 PM
Varun Beverages' shares drop over 27.5 pc this year Wed, Dec 10, 2025, 05:13 PM
Allen could miss part of NZ's T20Is against India if Scorchers reach BBL finals Wed, Dec 10, 2025, 05:04 PM
Telangana CM announces Rs 1,000 crore fund for startups Wed, Dec 10, 2025, 04:57 PM
Rapid rise of quick-commerce hampering kirana shops' income: Industry body Wed, Dec 10, 2025, 04:51 PM