![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 03:53 PM
AP: నేడు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో మాజీ సీఎం జగన్ హస్తం ఉందని ఢిల్లీ పెద్దలకు సీఎం చంద్రబాబు వివరించనున్నారట. జగన్ పై చట్టపరమైన చర్యకు ఢిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ పొందడానికే ఆయన ఢిల్లీ పర్యటన చేపట్టారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే జగన్ను అరెస్ట్ చేసి.. జైలుకు తరలిస్తారనే ప్రచారం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Latest News