మథురలో దారుణం.. బాలికపై నాలుగు నెలల పాటు సామూహిక అత్యాచారం
 

by Suryaa Desk | Tue, May 20, 2025, 04:29 PM

త్తరప్రదేశ్‌లోని మథురలో జరిగిన దారుణ ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐదుగురు యువకులు ఒక బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితులు ఆమెపై అత్యాచారం చేసిన దృశ్యాలను వీడియోలుగా తీసి, ఆ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ గత నాలుగు నెలలుగా ఆమెపై అత్యాచారం కొనసాగించారు.
బాధిత బాలిక నిరసన వ్యక్తం చేయడంతో, నిందితులు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM