కూరగాయల వ్యర్థాలతో ఎరువులు తయారీపై పరిశీలన చేసిన సీఎం చంద్రబాబు
 

by Suryaa Desk | Sat, May 17, 2025, 05:06 PM

స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల పరిప్రేణ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక సి క్యాంప్ రైతు బజార్‌ను సందర్శించి అక్కడి రైతులతో, పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించారు.
రైతు బజార్‌లో ఏర్పాటైన కూరగాయల వ్యర్థాలను ఉపయోగించి జీవ ఎరువులు తయారుచేసే యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ విధానం ద్వారా వ్యర్థాల వినియోగం జరిగి, పర్యావరణ హితం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, దీన్ని ఇతర ప్రాంతాలలో కూడా అమలులోకి తేవాలని సూచించారు.
తరువాత, సీఎం చంద్రబాబు ధనలక్ష్మి నగర్‌లో నిర్వహించిన ఉద్యానవనం అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. పచ్చదనాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రజల సహకారంతోనే స్వచ్ఛ, హరిత ఆంధ్ర ప్రదేశ్‌ను నిర్మించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Latest News
Former MP and ex-Mohun Bagan president Tutu Bose, family issued SIR notices Tue, Jan 13, 2026, 03:50 PM
'Zero plus zero equals zero', BJP shreds Thackeray alliance as BMC campaigning ends today Tue, Jan 13, 2026, 03:47 PM
South-East Asia marks 15 years of polio-free: WHO Tue, Jan 13, 2026, 03:45 PM
I-PAC raids: BJP moves Calcutta HC seeking permission to protest in front of Bengal secretariat Tue, Jan 13, 2026, 03:12 PM
German Chancellor Friedrich Merz departs after concluding India visit Tue, Jan 13, 2026, 03:00 PM