అమెరికా నుంచి డబ్బు పంపితే ఇకపై 5% ట్యాక్స్!
 

by Suryaa Desk | Sat, May 17, 2025, 11:10 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపు నిర్ణయాలతో మరోసారి చర్చనీయాంశమయ్యారు. ఈసారి ప్రవాసీయులు తమ స్వదేశాలకు పంపే నగదు బదిలీలపై 5 శాతం పన్ను విధించే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఈ బిల్లు త్వరలో అమెరికా ప్రతినిధుల సభలో చర్చకు రానుంది. 
ఒకవేళ ఈ చట్టం అమలులోకి వస్తే, హెచ్-1బీ వీసా హోల్డర్లు, గ్రీన్ కార్డ్ దారులతో సహా అమెరికాలో నివసిస్తున్న లక్షలాది భారతీయులపై ఆర్థిక భారం పడనుంది. ఈ పన్ను వల్ల విదేశాలకు డబ్బు పంపే ప్రక్రియ ఖరీదైనదిగా మారి, ప్రవాసీయుల ఆదాయంలో గణనీయమైన భాగం పన్ను రూపంలో కోల్పోయే అవకాశం ఉంది. 
ఈ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా అమెరికాతో ఆర్థిక సంబంధాలు గల దేశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు కీలక చర్చాంశంగా మారింది.

Latest News
Rs 3 crore crypto fraud: ED raids 9 properties in Chandigarh, Haryana; freezes accounts Tue, Dec 30, 2025, 05:02 PM
CM Nitish Kumar inspects Dr APJ Abdul Kalam Science City in Patna Tue, Dec 30, 2025, 04:45 PM
Private equity investments in Indian real estate up 59 pc to $6.7 billion in 2025 Tue, Dec 30, 2025, 04:41 PM
Idris Elba to be knighted in U.K.'s New Year honours Tue, Dec 30, 2025, 04:40 PM
Bangladesh envoy to India meets interim government advisors in Dhaka Tue, Dec 30, 2025, 04:36 PM