![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 15, 2025, 07:38 PM
వక్ఫ్ చట్టంపై అభ్యంతరాల విచారణను సుప్రీం కోర్టు ఈనెల 20కి వాయిదా వేసింది. ఆరోజు మొత్తాన్ని వక్ఫ్ చట్టంపై చర్చించేందుకు కేటాయిస్తామని వెల్లడించింది. న్యాయవాదులు పూర్తి సన్నద్ధతతో రావాలని, కేసు మరోసారి వాయిదా పడకుండా చూసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి గవాయ్ సూచించారు. ఈ నెల 5న అప్పటి CJI సంజీవ్ ఖన్నా వక్ఫ్పై పిటిషన్లను గురువారానికి వాయిదా వేయగా.. విచారణ చేపట్టిన SC తీర్పు వాయిదా వేసింది.
Latest News