|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 01:40 PM
శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కావలిలో వాలంటీర్లకు చీరలు పంచిపెట్టారంటూ మీడియాలో వచ్చిన కథనాలపై ఎన్నికల సంఘం స్పందించింది.
ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. దాంతో కావలి ఈఆర్ఓ, సహాయ ఈఆర్ఓలు ఆరా తీశారు. చీరల పంపిణీపై పురపాలక సంఘానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.