|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 07:46 PM
జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని టీడీపీ- జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం ధర్మవరం నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు పట్టణంలోని రామ్ నగర్ లో టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. ధర్మవరంలో చేనేత వ్యవస్థ చిన్నాభిన్నం అయిందన్నారు.
Latest News