|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 04:28 PM
అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి నాగరాజుని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం శనివారం కలిసి ప్రస్తుతం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించడానికి ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రి స్వామి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి చర్చించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
Latest News