ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అతడు' OST రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 19, 2025, 03:55 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో తన 'SSMB29' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి 2005 లో విడుదలైన మహేష్ బాబు యొక్క 'అతడు' సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. త్రిషా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి  త్రివికమ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా యొక్క OST ని విడుదల చేసినట్లు ప్రకటించారు. మని శర్మ చార్ట్‌బస్టర్ ఆడియో ఆల్బమ్‌ను కంపోజ్ చేసారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు-ఫిల్మేకర్ మురలి మోహన్ జయభేరి బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రంలో నాజర్, బ్రహ్మానందం, సుధా, హేమ, బ్రహ్మాజీ, సోను సూద్, ప్రకాష్ రాజ్ మరియు ఇతరులు కీలక పాత్రలలో నటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa