కిడ్నీ సంబంధిత సమస్యలతో ప్రముఖ నటుడు పొన్నాంబళం మరోసారి ఆస్పత్రిలో చేరారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు తన కోసం ప్రార్థించాలని ఆయన వేడుకున్నారన్నారు. గతంలో కూడా పొన్నాంబళం కిడ్నీలు ఫెయిలై ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి రూ. 60 లక్షలు ఖర్చు పెట్టినట్లు ఆయనే స్వయంగా తెలిపారు. పొన్నాంబళం పలు తెలుగు చిత్రాల్లో విలన్ గా నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa