జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ ఓ సినిమా చేస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్గా ఎంపికైనట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అనుబంధ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa