ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్కార్ బరిలో '2018' సినిమా

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 27, 2023, 02:58 PM

కేరళలో వరదల నేపథ్యంలో తెరకెక్కిన '2018' సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. 2024 ఆస్కార్ అవార్డులకు భారత్ తరుపున అధికారిక ఎంట్రీగా ఈ సినిమా ఎంపికైంది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించింది. డైరెక్టర్ జూడ్ ఆంథోనీ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సినిమాలో టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటించారు. 5 మే 2023న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు మలయాళంలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa