టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్న మరియు వెంకీ కుడుముల తమ కొత్త ప్రాజెక్ట్ను ప్రకటించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. తాజాగా ఇప్పుడు, రేపు ఉదయం 9 గంటల నుంచి జరగనున్న ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలకు మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నట్లు సమాచారం. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa