బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'అల వైకుంఠపురంలో' రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. పరేష్ రావల్, మనీషా కొయిరాలా, సచిన్ ఖేడ్కర్, రోనిత్ రాయ్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమాను రోహిత్ ధావన్ డైరెక్ట్ చేసారు.
ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా నుండి కాసేపటి క్రితమే టైటిల్ ట్రాక్ వీడియో సాంగ్ విడుదలయ్యింది. ప్రీతం స్వరపరిచిన ఈ పాటను స్టార్ సింగర్ సోను నిగమ్ ఆలపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa