ప్రవీణ్ కండెల, శివరాం రెడ్డి, శ్రీకాంత్ రాధోడ్, జయేత్రి మకన, వంశీ ఊటుకూరు, శరత్ బరిగేలా, వినీత్ కుమార్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం "రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం". జైదీప్ విష్ణు ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వారథి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది.
భారతదేశంలో జరిగిన బిగ్గెస్ట్ క్రైమ్ బేస్ చేసుకుని, తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 26న విడుదల కావలసి ఉండగా, తాజాగా వచ్చే నెల 3వ తేదికి వాయిదా పడినట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa