ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భీష్మ' త్రయం మళ్ళీ కలవబోతుందా..?

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 13, 2023, 07:09 PM

టాలీవుడ్ స్టార్ హీరో నితిన్, నేషనల్ క్రష్ రష్మిక మండన్నా జంటగా, ఛలో ఫేమ్ వెంకీ కుడుముల రూపొందించిన రొమాంటిక్ కామెడీ ఫిలిం 'భీష్మ'. 2020లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్ కమర్షియల్ సక్సెస్ సాధించింది.


తాజాగా భీష్మ త్రయం మరొకసారి కలవబోతుందని తెలుస్తుంది. వెంకీ కుడుముల డైరెక్షన్ లో నితిన్, రష్మిక మండన్నా జంటగా రూపొందబోతున్న సినిమాను టాలీవుడ్ హిట్ సినిమాల ఫ్యాక్టరీ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతుందంట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను మేకర్స్ అఫీషియల్ గా ఎనౌన్స్ చెయ్యనున్నారట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa