ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరు, బాలయ్యలకు ... ఏపీ సర్కార్ తీపికబురు ..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 10, 2023, 06:29 PM

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి గారు "వాల్తేరు వీరయ్య" గా, నటసింహం నందమూరి బాలకృష్ణ గారు "వీరసింహారెడ్డి" గా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్న విషయం తెలిసిందే. ముందుగా అంటే జనవరి 12న బాలయ్య థియేటర్లకు రాబోతుండగా, ఆ వెంటనే జనవరి 13న చిరు ఎంట్రీ ఉంటుంది.


ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఒక తియ్యటి వార్త చేరిందని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు సినిమాల టికెట్ రేట్లను రూ. 45/- లు పెంచుకునే వెసులుబాటును కల్పించిన ఏపీ గవర్నమెంట్ అతి త్వరలోనే ఇందుకు సంబంధించిన జీవో ను విడుదల చెయ్యబోతుందంట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa