సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్ జంటగా, కొత్త దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్ "కళ్యాణం కమనీయం". సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి లిరికల్ సాంగ్స్, ట్రైలర్ విడుదలై సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచాయి.
తాజాగా ఈ సినిమా నుండి థర్డ్ సింగిల్ గా 'అయ్యో ఏంటో' లిరికల్ వీడియోను విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ ఎనౌన్స్ చేసారు. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం 04:05 నిమిషాలకు అయ్యో ఏంటో లిరికల్ వీడియో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa