మెగాస్టార్ చిరంజీవి గారు ఫస్ట్ టైం షాయరీ చెప్పిన విషయం తెలిసిందే. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన రంగమార్తాండ సినిమా కోసం చిరు షాయరీ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చిరు చెప్పిన 'నేనొక నటుడ్ని' అనే షాయరీ రేపు ఉదయం 11: 07 నిమిషాలకు విడుదల కాబోతుంది.
ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇళయరాజా గారు సంగీతం అందించారు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa