రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం "తెలిసినవాళ్ళు". విప్లవ్ కోనేటి రచించి, డైరెక్షన్ చెయ్యడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి మేకర్స్ సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు నవంబర్ 25, సాయంత్రం 04:05 నిమిషాలకు 'నీకు మాత్రమే సొంతం నేను' అనే బ్యూటిఫుల్ లవ్ మెలోడీ సాంగ్ విడుదల కాబోతున్నట్టు అధికారిక పోస్టర్ విడుదలైంది. రేపు ఈ పాట ప్రోమో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa