ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెబ్బాపటేల్ "తెలిసినవాళ్ళు" సెకండ్ సింగిల్ రిలీజ్ అప్డేట్ 

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 23, 2022, 05:49 PM

రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం "తెలిసినవాళ్ళు". విప్లవ్ కోనేటి రచించి, డైరెక్షన్ చెయ్యడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.


లేటెస్ట్ గా ఈ సినిమా నుండి మేకర్స్ సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు నవంబర్ 25, సాయంత్రం 04:05 నిమిషాలకు 'నీకు మాత్రమే సొంతం నేను' అనే బ్యూటిఫుల్ లవ్ మెలోడీ సాంగ్ విడుదల కాబోతున్నట్టు అధికారిక పోస్టర్ విడుదలైంది. రేపు ఈ పాట ప్రోమో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa