యంగ్ హీరో రాజ్ తరుణ్ "అహ నా పెళ్ళంట" సినిమాతో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే అంటే ఈ రోజు అర్ధరాత్రి పన్నెండింటి నుండి అహ నా పెళ్ళంట చిత్రం జీ 5 ఓటిటిలో స్ట్రీమింగ్ కి రాబోతుంది.
రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటించిన ఈ సినిమాకు సంజీవ్ రెడ్డి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆమని, పోసాని కృష్ణమురళి, హర్షవర్ధన్, గెటప్ శ్రీను, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని తమడా మీడియా నిర్మించింది. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి చాలామంచి స్పందన వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa