ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాట చిత్రీకరణ కోసం 15 కోట్ల ఖర్చు!

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 16, 2022, 04:30 PM
ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నవిషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఓ పాట చిత్రీకరణ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఈ భారీ బడ్జెట్ పాటను నవంబరు 20 నుంచి డిసెంబరు 2 వరకు జరిగే షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa