నిస్సామ్ బషీర్ దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఇటీవల నటించిన 'రోర్షాచ్' చిత్రం గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులని సినీప్రేమికులని బాగా ఆకట్టుకుంది. తాజాగా ఇప్పుడు, ఈ చిత్రం గ్రాండ్ డిజిటల్ డెబ్యూకి సిద్ధంగా ఉంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ నవంబర్ 11, 2022న ప్రదర్శించబడుతుందని ప్రముఖ OTT ప్లాట్ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ అధికారకంగా ప్రకటించింది.
షరాఫుద్దీన్, జగదీష్, గ్రేస్ ఆంటోని తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మమ్ముట్టి కంపానీ ఈ సినిమాని నిర్మించగా, వేఫేరర్ ఫిలిమ్స్ ఈ చిత్రాని డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ చిత్రానికి మిధున్ ముకుందన్ సంగీత అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa