ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటక రాజ్యోత్సవ :  బెంగుళూరు చేరుకున్న రజినీకాంత్, జూనియర్ ఎన్టీఆర్

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 01, 2022, 03:55 PM

కన్నడ పవర్ స్టార్ లేట్ పునీత్ రాజ్ కుమార్ గారికి కర్ణాటక ప్రభుత్వం 'కర్ణాటక రత్న' అవార్డుతో సత్కరించబోతుంది. ఈ మేరకు నవంబర్ 1వ తేదీన అంటే ఈ రోజు కర్ణాటకలో జరగబోతున్న కన్నడ రాజ్యోత్సవ వేడుకలలో వేడుకలలో ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరగబోతుంది. ఈ ఈవెంట్ కు కర్ణాటక ప్రభుత్వం సూపర్ స్టార్ రజినీకాంత్ ను, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను చీఫ్ గెస్ట్ లుగా ఆహ్వానించింది. ఈ సందర్భంగా రజిని మరియు తారక్ ఒకే వేదికను పంచుకోనున్నారు. కొంచెంసేపటి క్రితమే ఇద్దరు స్టార్లు కూడా విడివిడిగా బెంగుళూరు చేరుకున్నారు. ఈ మేరకు కొన్ని వీడియోలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa