నితిన్ హీరోగా నటించినా 'మాచర్ల నియోజకవర్గం' సినిమా పూర్తియంది.ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాలో, కృతి శెట్టి హీరోయిన్ గా - కేథరిన్ కథానాయికలుగా కథను అద్భుతంగా రూపాందించారు. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఆగస్ట్ 12వ తేదీన విడుదల చేస్తునట్లు చిత్ర బృందం ప్రకటించింది.ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నా. ఈ సినిమాలో విపరితమైన ఇగో ఉన్న 'గురు' అనే పాత్రలో వెన్నెల కిశోర్ సందడి చేయనున్నాడు. తాజాగా శ్యామల నిర్వహిస్తున ఒక ఇంటర్వ్యూ కు వెన్నెల కిశోర్ , కృతి శెట్టి, నితిన్ పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ లోవెన్నెల కిశోర్ ఆయన సరదాగా తన ఇగో చూపించాడు. 'ఫర్లేదు ఈ మధ్య డాన్సులు బాగానే చేస్తున్నావ్' అంటూ నితిన్ నీ, ఇంటర్వ్యూకి ఏది ఆ కొరియన్ హీరోయిన్ లాగా వుండే ఆమె అది ఏంటి ఆలస్యంగా వచ్చావంటూ కృతి శెట్టిని ఆటపట్టించాడు. పనిలో పనిగా యాంకర్ శ్యామలపై కూడా చిటపటలాడాడు. నిర్మాత తనకి ఇవ్వాల్సిన ఎమౌంట్ లో కొంత బ్యాలెన్స్ ఉందనీ, అది క్లియర్ చేస్తేనే ఆ పాత్రలో నుంచి తాను బయటికి వస్తానని చిలిపిగా అన్నాడు. తనతో ఫస్టు డబ్బింగ్ చెప్పించి ఆ తరువాతనే యాక్టింగ్ చేయించారు అంటూ అల్లరి చేశాడు. రాజేంద్రప్రసాద్ .. సముద్రఖని .. మురళీశర్మవీలు అందరు ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో,మెన్ హైలెట్ అంజలి రాను రాను అనే ఐటమ్ సాంగ్ ఆ పాటలో ఆమె ఎంతో అలరించింది ఈ సినిమా థియేటర్ లో కి ఈ నెల 12 న వచ్చి అందరి అభినందనలు అందుకుంటుంది అని చిత్ర బృందం తెలిపేంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa