చందు మొండేటి దర్శకత్వంలో నివేతా పేతురాజ్ 'బ్లడీ మేరీ' అనే వెబ్ ఒరిజినల్తో OTT ప్లాట్ఫారంలోకి ఎంట్రీ ఇస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ట్రాక్ లో రానున్న ఈ వెబ్ ఒరిజినల్ ఏప్రిల్ 15, 2022 నుండి ఆహా ప్లాట్ఫారమ్లో ప్రసారం చేయడానికి అందుబాటులోకి రానుంది. తాజాగా హైదరాబాద్లో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో ఆహా 'బ్లడీ మేరీ' ట్రైలర్ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్ కి విశ్వక్ సేన్, నిఖిల్ సిద్ధార్థ హాజరయ్యారు. ట్రైలర్ ఆసక్తికరంగా కనిపిస్తోంది. 'బ్లడీ మేరీ' లో బ్రహ్మాజీ, అజయ్, కిరీటి, రాజ్కుమార్ కసిరెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ OTT సినిమాకి కాల భైరవ సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తు౮ది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa