సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'మురారి' సినిమా, 2001లో విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ క్లాసిక్ మూవీని 4K ఫార్మాట్లో నూతన సంవత్సర కానుకగా ఈ నెల 31న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు. సింగిల్ స్క్రీన్స్ లో రూ. 99, మల్టిప్లెక్స్ లో రూ. 105గా టికెట్ ధర నిర్ణయించారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ రీ రిలీజ్ తో పాటు 'వారణాసి' గ్లిమ్స్ ను కూడా జత చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa